ETV Bharat / briefs

'జనసేనను చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారు'

భాజపా-వైకాపా చేసే లాలూచీ రాజకీయాలు జనసేనకు అవసరం లేదన్న పవన్... అధికారులను జైలుకు పంపిన జగన్ అవినీతిరహిత పాలన ఎలా అందిస్తారని ప్రశ్నించారు. జనసేనను చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారని తణుకు ఎన్నికల ప్రచారంలో పవన్​ స్పష్టం చేశారు.

author img

By

Published : Apr 1, 2019, 5:28 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
భాజపా, తెదేపా, జనసేనలపై... పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగసభలో పవన్​ విమర్శలు చేశారు.జనసేనను చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారన్నారు. రెండేళ్లపాటు జైలు జీవితం గడిపి వచ్చిన వ్యక్తి జగన్ అనిఆరోపించారు.అధికారులను జైలుకెళ్లేలా చేసిన జగన్ అవినీతిరహిత పాలనను ఎలా అందిస్తారని ప్రశ్నించారు. జనసేనను తన చివరి క్షణం వరకు మోస్తానని పవన్ స్పష్టం చేశారు.


హామీలు

అత్తవారింటికి వెళ్లే నవవధువులకు ఓ పెద్దన్నలా అండగా ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.మహిళలే జనసేన బలమన్న పవన్.. ప్రచారసభలో పలు హామీలు ఇచ్చారు. వధువులకు పెళ్లి కానుకగా 'మా ఇంటి మహాలక్ష్మి' పథకం అమలు చేస్తామన్నారు. నవవధువులు అత్తవారింటికి ఉత్త చేతులతో వెళ్లకుండా చీర-సారె పథకం కింద రూ.10,116 అందిస్తామని తెలిపారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలందిస్తామని పవన్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 10 సిలెండర్లు అందిస్తామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా రైతులకు అండగా నిలబడతామన్న పవన్... రూ.5 వేల కోట్లతో శీతల గిడ్డంగులు, హైబ్రిడ్ వంగడాల అభివృద్ధి, అధునిక సాగు పద్ధతులు అమలుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే...నీటి కాలుష్యాన్ని ఆపేందుకు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే జీరో డిశ్చార్జ్ సాంకేతికతను అమలుచేస్తామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పాతపింఛను విధానం, యువతకు మాజీ సైనికాధికారుల ఆధ్వర్యంలో చైతన్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు నిండిన రైతులు, 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5 వేల పింఛను ఇస్తామని జనసేనాని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి 88 అసెంబ్లీ, 15 పార్లమెంట్​ స్థానాలు గెలుస్తాం: లక్ష్మీనారాయణ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
భాజపా, తెదేపా, జనసేనలపై... పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగసభలో పవన్​ విమర్శలు చేశారు.జనసేనను చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారన్నారు. రెండేళ్లపాటు జైలు జీవితం గడిపి వచ్చిన వ్యక్తి జగన్ అనిఆరోపించారు.అధికారులను జైలుకెళ్లేలా చేసిన జగన్ అవినీతిరహిత పాలనను ఎలా అందిస్తారని ప్రశ్నించారు. జనసేనను తన చివరి క్షణం వరకు మోస్తానని పవన్ స్పష్టం చేశారు.


హామీలు

అత్తవారింటికి వెళ్లే నవవధువులకు ఓ పెద్దన్నలా అండగా ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.మహిళలే జనసేన బలమన్న పవన్.. ప్రచారసభలో పలు హామీలు ఇచ్చారు. వధువులకు పెళ్లి కానుకగా 'మా ఇంటి మహాలక్ష్మి' పథకం అమలు చేస్తామన్నారు. నవవధువులు అత్తవారింటికి ఉత్త చేతులతో వెళ్లకుండా చీర-సారె పథకం కింద రూ.10,116 అందిస్తామని తెలిపారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలందిస్తామని పవన్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 10 సిలెండర్లు అందిస్తామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా రైతులకు అండగా నిలబడతామన్న పవన్... రూ.5 వేల కోట్లతో శీతల గిడ్డంగులు, హైబ్రిడ్ వంగడాల అభివృద్ధి, అధునిక సాగు పద్ధతులు అమలుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే...నీటి కాలుష్యాన్ని ఆపేందుకు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే జీరో డిశ్చార్జ్ సాంకేతికతను అమలుచేస్తామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పాతపింఛను విధానం, యువతకు మాజీ సైనికాధికారుల ఆధ్వర్యంలో చైతన్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు నిండిన రైతులు, 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5 వేల పింఛను ఇస్తామని జనసేనాని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి 88 అసెంబ్లీ, 15 పార్లమెంట్​ స్థానాలు గెలుస్తాం: లక్ష్మీనారాయణ

Intro:AP_GNT_43_01_TEDEPA _PRACHARANIKI_BRAMARADHAM_AV_C7 FROM......NARASIMHARAO, CONTRIBUTOR , BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676 ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు కర్లపాలెం మండలం కట్టా వాద గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న అన్నం సతీష్ ప్రభాకర్ కు గ్రామస్తులు బంతి పూలతో స్వాగతం పలికారు గ్రామంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీకి సంఘీభావాన్ని తెలియజేశారు.


Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.