ETV Bharat / briefs

12 కిలోల బంగారం.. 60 వజ్రాలు స్వాధీనం!

author img

By

Published : Mar 19, 2019, 6:49 PM IST

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఓ వాహనం నుంచి 12 కిలోల బంగారం, 60 వజ్రాలను గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నారు.

12 కిలోల బంగారం,60 వజ్రాలు స్వాధీనం

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. రశీదులు లేకుండా తరలిస్తున్న 12 కిలోల బంగారం, 60 వజ్రాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వజ్రాలు ఎవరివనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకుతనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. రశీదులు లేకుండా తరలిస్తున్న 12 కిలోల బంగారం, 60 వజ్రాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వజ్రాలు ఎవరివనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకుతనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.