ETV Bharat / briefs

ఇంటర్​ ఫలితాల కేసు.. గ్లోబరీనాకు హైకోర్టు నోటీసులు - undefined

తెలంగాణ ఇంటర్​ ఫలితాల వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిగింది. ఫలితాలు ప్రాసెస్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల చేయాలని బోర్డును ఆదేశించింది.

inter
author img

By

Published : May 15, 2019, 1:44 PM IST

గ్లోబరీనాకు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 27న రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఫలితాలతో పాటు జవాబు పత్రాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్‌ ప్రక్రియ ఇవాళ రాత్రికి పూర్తవుతుందని ఇంటర్ బోర్డు ధర్మాసనానికి తెలిపింది. సవరించిన మార్కుల మెమోలు రేపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఫలితాలు ప్రాసెస్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 6కు వాయిదా వేసింది.

గ్లోబరీనాకు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 27న రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఫలితాలతో పాటు జవాబు పత్రాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్‌ ప్రక్రియ ఇవాళ రాత్రికి పూర్తవుతుందని ఇంటర్ బోర్డు ధర్మాసనానికి తెలిపింది. సవరించిన మార్కుల మెమోలు రేపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఫలితాలు ప్రాసెస్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 6కు వాయిదా వేసింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.