డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారని సమాచారం. ప్రాంగణంలో మొక్కలు నాటిన వెంటనే సీఎస్ నిష్క్రమించారని సిబ్బంది తెలిపారు.
ఇవీ చదవండి..ఫిర్యాదుకు ఆస్కారం ఇవ్వవద్దు: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం