ETV Bharat / briefs

తిరుమల శ్రీవారికి రూ.2.25 కోట్ల కానుక

తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించాడు ఓ తమిళనాడు భక్తుడు. 6 కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ ఆభరణాల ఖరీదు రూ.2.25 కోట్లుగా తెలిపారు.

author img

By

Published : Jun 15, 2019, 6:51 AM IST

స్వామివారికి 6 కిలోల బంగారం విరాళం


తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీనివాసునిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవారికి బంగారు కట్టి హస్తం, అభయ హస్తాన్ని విరాళంగా అందించాడు. వీటి విలువ అక్షరాలా రూ. 2.25 కోట్లుగా అధికారులు తెలిపారు . 6 కిలోల బంగారంతో స్వామివారికి ఆభరణాల తయారుచేయించాడు. నేటి ఉదయం స్వామివారికి సమర్పించుకుంటానని భక్తుడు తెలిపారు.

స్వామివారికి 6 కిలోల బంగారం విరాళం


తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీనివాసునిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవారికి బంగారు కట్టి హస్తం, అభయ హస్తాన్ని విరాళంగా అందించాడు. వీటి విలువ అక్షరాలా రూ. 2.25 కోట్లుగా అధికారులు తెలిపారు . 6 కిలోల బంగారంతో స్వామివారికి ఆభరణాల తయారుచేయించాడు. నేటి ఉదయం స్వామివారికి సమర్పించుకుంటానని భక్తుడు తెలిపారు.

స్వామివారికి 6 కిలోల బంగారం విరాళం

ఇదీ చదవండీ :

ఐదేళ్ల పాలనలో తప్పులపై గళమెత్తిన నేతలు

Intro:ap_knl_73_14_pigeons_spot_municipal_office_pkg_c7


150 ఏళ్ల చరిత్ర ఉన్న కర్నూలు జిల్లా ఆదోని పురపాలక కార్యాలయం లో ఎక్కడ చూసినా చెత్త చెదారం ,పావురాల నిలయనగ మారి... పావురాల లద్దాలుతో పెరుకుపోయింది.అధికారుల నిర్లక్ష్యానికి పుర వసూలు ఇబ్బంది పడుతున్న వైఖరి పై ఈటీవీ కథనం.

voice()

ఆదోని పురపాలక కార్యాలయం పావురాల పుట్టగా మారింది.ప్రతిరోజు కార్యాలయానికి వందలాది ప్రజలు పుర సమస్యలు పరిస్కురించుకోవటానికి అధికారుల వద్దకు వస్తుంటారు.కానీ....కార్యాలయంలో ఎక్కడ చూసినా చెత్త చెదరంతో పేరుకుపోయింది.పురపాలక ఇంజినీర్,అసిస్టెంట్ కార్యాలయంలో చెత్త ఉండడంతో పావురాల నిలయంగా మారింది....ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయంన్నీ శుబ్రాంగా ఉంచాలని పుర ప్రజలు కోరుతున్నారు.

బైట్--

పవన్,
మొహన్,
అంజన్ కుమార్,పట్టణ వాసులు,ఆదోని.


Body:..


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.