ETV Bharat / briefs

తృణమూల్​ ఎమ్మెల్యే కాల్చివేత

తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సత్యజిత్​ బిస్వాస్​ పై శనివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.

author img

By

Published : Feb 9, 2019, 11:42 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సత్యజిత్​ బిస్వాస్​ పై శనివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. పశ్చిమబంగ నాదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

క్రిష్ణా​గఢ్​ నియోజకవర్గంలోని పూల్​బరి ప్రాంతంలో సర్వసతి పూజకు హాజరైన సమయంలో దుండుగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

కాల్పులు జరిగిన వెంటనే సత్యజిత్​ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమ్మెల్యేను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే అప్పటికే సత్యజిత్​ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సత్యజిత్​ బిస్వాస్​ పై శనివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. పశ్చిమబంగ నాదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

క్రిష్ణా​గఢ్​ నియోజకవర్గంలోని పూల్​బరి ప్రాంతంలో సర్వసతి పూజకు హాజరైన సమయంలో దుండుగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

కాల్పులు జరిగిన వెంటనే సత్యజిత్​ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమ్మెల్యేను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే అప్పటికే సత్యజిత్​ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.