కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరపున 5 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 40 వేల నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక వచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ :