ETV Bharat / briefs

5 వేల మంది విద్యార్థులకు నోట్​ బుక్స్​ పంపిణీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నోట్​ బుక్స్​ పంపిణీ చేశారు. మాచాని సోమప్ప మెమోరియల్​ ట్రస్ట్​ తరుపున 5 వేల మంది విద్యార్థులకు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు.

author img

By

Published : Jul 1, 2019, 7:17 PM IST

5 వేల మందికి నోట్​ బుక్స్​ పంపిణీ
5 వేల మందికి నోట్​ బుక్స్​ పంపిణీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరపున 5 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 40 వేల నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక వచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

5 వేల మందికి నోట్​ బుక్స్​ పంపిణీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరపున 5 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 40 వేల నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక వచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ :

పద్దు 2019: ఆరోగ్య భారతం ఇంకెంత దూరం?

Intro:చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారి పాలెం మండలంలో కిసాన్ సువిధ రైతు సంఘం గోడౌన్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు.


Body:ap_tpt_36_01_raitu_sangalapai_dadulu_avbb_ap10100

చిత్తూరు జిల్లా లా ఎర్రవారి పాలెం మండలంలో అబ్దుల్ అలీ నోవా కంపెనీ కిసాన్ సువిధా రైతు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మూడు మండలాల నుంచి ఆరు వేల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని ....... ఈ సంఘానికి గత తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని అందువల్లే అబ్దుల్ అలీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించాడు .ఇదే క్రమంలో వైకాపా అధికారంలోకి రావడంతో నిన్నటి రాత్రి కిసాన్ సౌదా ఫ్యాక్టరీ ప్రహరి గోడలు, గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని అబ్దుల్ అలీ ఆరోపిస్తున్నారు .ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ అలీ కి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇది అబ్దుల్ అలీ పైదాడి కాదని, ఆరు వేల మంది రైతుల పై దాడి చేసినట్లేనని దీనిపై న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

బైట్స్ : పులివర్తి నాని, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.
2. అబ్దుల్ అలీ, సి.ఎం.డి నవ క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్.


Conclusion:పి. రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.