ETV Bharat / state

కందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

author img

By

Published : Dec 29, 2022, 8:34 AM IST

Updated : Dec 29, 2022, 9:21 AM IST

కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

08:31 December 29

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటన

PM MODI ON KANDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 2 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయనున్నారు.

ఇవీ చదవండి:

08:31 December 29

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటన

PM MODI ON KANDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 2 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 29, 2022, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.