ETV Bharat / bharat

లద్దాఖ్​​లో 5.4 తీవ్రతతో భూకంపం - లద్దాఖ్​ భూకంప తీవ్రత

లద్దాఖ్​లో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. మధ్యస్థ తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై 5.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు తెలిపింది.

earthquake in ladakh
లద్ధాఖ్​లో భూకంపం
author img

By

Published : Sep 25, 2020, 6:24 PM IST

లద్దాఖ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.

శుక్రవారం సాయంత్రం 4:27 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాలయ ప్రాంతాల్లో తరచూ ఇలా భూకంపాలు సంభవిస్తుంటాయని అన్నారు.

లద్దాఖ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.

శుక్రవారం సాయంత్రం 4:27 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాలయ ప్రాంతాల్లో తరచూ ఇలా భూకంపాలు సంభవిస్తుంటాయని అన్నారు.

ఇదీ చూడండి:బిహార్​లో ఉద్రిక్తత.. భాజపా-జేఏపీ కార్యకర్తల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.