ETV Bharat / snippets

రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ - గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 4:21 PM IST

IPS Officers Transfers in Telangana
IPS Officers Transfers in Telangana (ETV Bharat)

IPS Officers Transfers in Telangana : రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి 8 మంది అధికారులకు స్థానచలనం కలిగించింది. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్​ను నియమించగా, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్​ బాబాసాహెబ్​ నియామకమయ్యారు. సౌత్‌ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్‌ కాంతిలాల్ సుభాష్‌ వ్యవహరించనుండగా, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్​ను నియమించింది.

వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్​, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్​లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IPS Officers Transfers in Telangana : రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి 8 మంది అధికారులకు స్థానచలనం కలిగించింది. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్​ను నియమించగా, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్​ బాబాసాహెబ్​ నియామకమయ్యారు. సౌత్‌ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్‌ కాంతిలాల్ సుభాష్‌ వ్యవహరించనుండగా, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్​ను నియమించింది.

వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్​, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్​లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.