ETV Bharat / snippets

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 12:33 PM IST

RETIRED IAS APPOINTED AS PCB
RETIRED IAS APPOINTED AS PCB (ETV Bharat)

Retired IAS Krishnaiah Appointed By Pollution Control Board Chairman in AP : రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెుదటి నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచే నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్యను నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు పీసీబీ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణయ్య ఏపీఐఐసీ (APIIC) ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు వ్యవహరించారు.

Retired IAS Krishnaiah Appointed By Pollution Control Board Chairman in AP : రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెుదటి నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచే నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్యను నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు పీసీబీ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణయ్య ఏపీఐఐసీ (APIIC) ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు వ్యవహరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.