ETV Bharat / snippets

పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 లక్షల చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 7:30 PM IST

RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana
RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana (ETV Bharat)

RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana : రాష్ట్ర పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్​ రెడ్డి నగదును బహుమతిగా అందించారు. ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి నగదును ఇచ్చారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూరేళ్ల విఠలాచార్య, కేతావత్​ సోంలాల్​కు సీఎం రేవంత్​ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.

RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana : రాష్ట్ర పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్​ రెడ్డి నగదును బహుమతిగా అందించారు. ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి నగదును ఇచ్చారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూరేళ్ల విఠలాచార్య, కేతావత్​ సోంలాల్​కు సీఎం రేవంత్​ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.