BRS Leader Niranjan Reddy on Loan Waiver : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, ఆంక్షలు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులను ఎందుకు సవరించలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకం ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైనా తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. రైతు భరోసా ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్ రెడ్డి
Published : Jul 17, 2024, 7:27 PM IST
BRS Leader Niranjan Reddy on Loan Waiver : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, ఆంక్షలు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులను ఎందుకు సవరించలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకం ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైనా తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. రైతు భరోసా ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు.