ETV Bharat / snippets

దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి : అసదుద్దీన్ ఓవైసీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 9:16 PM IST

Asaduddin Owaisi Fires on PM Mod
AIMIM Leader Asaduddin Owaisi Fires on PM Modi (ETV Bharat)

AIMIM Leader Asaduddin Owaisi Fires on PM Modi : పరీక్షల యోధుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మొదట నీట్​ యూజీ, తర్వాత యూజీసీ-నెట్​ నిర్వహించి 32 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. సీఎస్​ఐఆర్​-నెట్​ను రద్దుచేసి 2 లక్షల మంది విద్యార్థులను, నీట్​-పీజీ పరీక్షను ముందు రోజు రాత్రి రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్​పై బాధ్యత మోదీ ఆయన మంత్రి వర్గంపై ఉందని, దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఎక్స్​ వేదికగా కోరారు.

AIMIM Leader Asaduddin Owaisi Fires on PM Modi : పరీక్షల యోధుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మొదట నీట్​ యూజీ, తర్వాత యూజీసీ-నెట్​ నిర్వహించి 32 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. సీఎస్​ఐఆర్​-నెట్​ను రద్దుచేసి 2 లక్షల మంది విద్యార్థులను, నీట్​-పీజీ పరీక్షను ముందు రోజు రాత్రి రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్​పై బాధ్యత మోదీ ఆయన మంత్రి వర్గంపై ఉందని, దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఎక్స్​ వేదికగా కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.