AIMIM Leader Asaduddin Owaisi Fires on PM Modi : పరీక్షల యోధుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మొదట నీట్ యూజీ, తర్వాత యూజీసీ-నెట్ నిర్వహించి 32 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. సీఎస్ఐఆర్-నెట్ను రద్దుచేసి 2 లక్షల మంది విద్యార్థులను, నీట్-పీజీ పరీక్షను ముందు రోజు రాత్రి రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్పై బాధ్యత మోదీ ఆయన మంత్రి వర్గంపై ఉందని, దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.
దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి : అసదుద్దీన్ ఓవైసీ
Published : Jun 23, 2024, 9:16 PM IST
AIMIM Leader Asaduddin Owaisi Fires on PM Modi : పరీక్షల యోధుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మొదట నీట్ యూజీ, తర్వాత యూజీసీ-నెట్ నిర్వహించి 32 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. సీఎస్ఐఆర్-నెట్ను రద్దుచేసి 2 లక్షల మంది విద్యార్థులను, నీట్-పీజీ పరీక్షను ముందు రోజు రాత్రి రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్పై బాధ్యత మోదీ ఆయన మంత్రి వర్గంపై ఉందని, దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.