Jabalpur Road Accident : మధ్యప్రదేశ్ జబల్పుర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. సిహోర-మజ్గావ్ రహదారిపై ట్రక్కు, లగేజ్ ఆటో ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు వారు చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా సమీపంలోని ప్రతాప్పుర్ గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు
Published : 22 hours ago
Jabalpur Road Accident : మధ్యప్రదేశ్ జబల్పుర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. సిహోర-మజ్గావ్ రహదారిపై ట్రక్కు, లగేజ్ ఆటో ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు వారు చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా సమీపంలోని ప్రతాప్పుర్ గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.