Rajnath Singh Discharge : భారత రక్షణశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల చికిత్స తర్వాత రాజ్నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం డిశార్చ్ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇటీవల జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆస్పత్రి నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిశ్చార్జ్
Published : Jul 13, 2024, 6:22 PM IST
Rajnath Singh Discharge : భారత రక్షణశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల చికిత్స తర్వాత రాజ్నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం డిశార్చ్ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇటీవల జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.