Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించనున్నారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం - RAMOJI RAO passed away
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 6:36 AM IST
|Updated : Jun 8, 2024, 6:56 AM IST
Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
![రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం - RAMOJI RAO passed away Ramoji Rao Admitted to Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-06-2024/1200-675-21662684-thumbnail-16x9-ramoji-rao-admitted-to-hospital.jpg?imwidth=3840)
Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించనున్నారు.