ETV Bharat / photos

యాగి తుపాను బీభత్సానికి 233 మంది బలి - Vietnam Death Toll

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 1:07 PM IST

Vietnam Death Toll
Vietnam Death Toll : వియత్నాంలో యాగి తుపాను విలయాన్ని సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 233కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఉత్తర లావో కై ప్రావిన్స్‌ లోని లాంగ్​ను గ్రామంలో మంగళవారం మరో 48 మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. బురదలో చిక్కుకున్నవారు, వరదల్లో కొట్టుకుపోయినవారి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తోంది. (Associated Press)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.