ETV Bharat / photos

ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సానికి 23 మంది బలి

Philippines Storm Death Toll
Philippines Storm Death Toll : ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఫిలిప్పీన్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు తీవ్రత దృష్ట్యా అత్యవసర సేవలు మినహాయించి ప్రభుత్వం స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించింది. (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.