తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 11:47 AM IST

ETV Bharat / videos

రక్షాబంధన్​ ప్రత్యేకం: కరోనా యోధుల సైకత శిల్పం

రక్షాబంధన్​ సందర్భంగా కరోనా యోధులైన వైద్యులు, పోలీసులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. కరోనా యోధులతో రాఖీ జరుపుకోవాలని సందేశమిస్తూ పూరీ బీచ్​లో ఇసుక శిల్పం రూపొందించారు. వైరస్​ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించారు సుదర్శన్​.​

ABOUT THE AUTHOR

...view details