తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ కార్యకర్తల ఘర్షణ

By

Published : Apr 22, 2019, 1:22 PM IST

కేరళ కొల్లాంలో లోక్​సభ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూయప్పల్లిలో ఎల్​డీఎఫ్​ (లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​), యూడీఎఫ్ (యునైటడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల వారు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. రాష్ట్రంలో రేపు లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరగనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details