తెలంగాణ

telangana

ETV Bharat / videos

సహాయ నిరాకరణ ఉద్యమానికి బీజం అక్కడే

By

Published : Aug 31, 2019, 7:49 AM IST

Updated : Sep 28, 2019, 10:52 PM IST

మహాత్ముని ప్రసంగాలు, సిద్ధాంతాలు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఆయన స్వతంత్ర పోరాటంలో సందర్శించిన ప్రదేశాలను ఇప్పటికీ జాతీయ సంపదగా కాపాడుతున్నాం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే... బాపూజీ స్వతంత్ర పోరాట సందర్భంలో 10 సార్లు మధ్యప్రదేశ్​లో అడుగుపెట్టారు. అందులో 1921 జనవరి 6న ​చేసిన చింద్వాడా పర్యటన మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడే మాహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమానికి బీజం వేశారు.
Last Updated : Sep 28, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details