తెలంగాణ

telangana

By

Published : Aug 30, 2020, 11:01 AM IST

ETV Bharat / videos

అమర జవాన్​ ప్రశాంత్​ శర్మకు ఘన నివాళి

జమ్ముకశ్మీర్​లోని పుల్వామా ఎన్​కౌంటర్​లో అమరుడైన జవాన్​ ప్రశాంత్​ శర్మకు.. ఉత్తర్​ప్రదేశ్​లో ఘన నివాళులు అర్పించారు అక్కడి ప్రజలు. భారీ ఎత్తున తరలివచ్చిన జనం.. ముజఫర్​నగర్​లోని ఆయన స్వస్థలంలో జాతీయజెండాలు చేతబూని సంతాపం తెలిపారు. ప్రశాంత్​ శర్మ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది యూపీ సర్కార్​.

ABOUT THE AUTHOR

...view details