తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 3:34 PM IST

ETV Bharat / videos

కరోనా నిబంధనలు మరిచి.. గుంపులు గుంపులుగా..

పండుగ సీజన్​లో కరోనా వైరస్​ మరింత విస్తరించే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశాయి. కానీ దీపావళి​ నేపథ్యంలో బెంగళూరు ప్రజలు కరోనా నిబంధనలను పూర్తిగా విస్మరించి గుంపులు, గుంపులుగా కనిపిస్తున్నారు. పండుగ సామగ్రిని కొనేందుకు బయటకు వచ్చిన జనం భౌతికదూరాన్ని మరిచిపోయారు. నిత్యావసరాలు కొనేందుకు వచ్చిన వారితో నగరంలోని కేఆర్​ మార్కెట్​ ఇలా జనసందోహంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details