తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

By

Published : Jul 29, 2019, 7:55 PM IST

పనులకు శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

పనులకు శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details