తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

బహుళ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Jun 13, 2019, 7:23 PM IST

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్లకు, ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

ABOUT THE AUTHOR

...view details