తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్​ గ్రామీణ జిల్లా జేసీ మహేందర్​రెడ్డి అన్నారు.  జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ఆయన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

By

Published : Apr 16, 2019, 4:04 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్​లోని ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రారంభించినట్లు తెలిపారు. 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, సివిల్ సప్లై అధికారులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details