తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 10:10 AM IST

Updated : May 25, 2020, 11:55 AM IST

ETV Bharat / state

'సాయంత్రం మీడియా ముందుకు కిల్లర్ సంజయ్'

arrangements-for-the-funeral-of-the-gorrekunta-well-incident-warangal-rural-district
బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు

10:08 May 25

'సాయంత్రం 4గంటలకు మీడియా ముందుకు కిల్లర్ సంజయ్'

బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట ఘటనలో నిందితుడిని ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు సీపీ హాజరుపరచనున్నారు.               

              శీతల పానీయంలో నిద్రమాత్రలు ఇచ్చి... అపస్మారకస్థితిలోకి వెళ్లాక గోనె సంచుల్లో లాక్కెళ్లి బావిలో పడేశాడు. హత్యలు చేసినట్లు బిహార్ యువకుడు సంజయ్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు. మొత్తం 9 మందిని హతమార్చాడు.  వరంగల్ పోలీసులు కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు.

                   గొర్రెకుంట బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రామన్నపేట పోతన మందిరం వద్ద శ్మశానవాటికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద శ్మశానంలో మక్సూద్, కుటుంబసభ్యుల అంత్యక్రియలు చేయనున్నారు. 


 

Last Updated : May 25, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details