సీపీఐ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ శ్రీనివాస్ ఇంట్లో ఉపవాస దీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు 7 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మొత్తం 12 డిమాండ్లతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తన ఇంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.
ఈ సందర్భంగా కార్మికులు, చేతి వృత్తి దారులు, ప్రైవేటు విద్య, వైద్యం, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకరోజు దీక్ష చేపట్టిన సీపీఐ నేత మచ్చ శ్రీనివాస్
సీపీఐ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ శ్రీనివాస్ ఇంట్లో ఉపవాస దీక్ష చేపట్టారు. నిరుపేదలకు 7 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఒకరోజు దీక్ష చేపట్టిన సీపీఐ నేత మచ్చ శ్రీనివాస్
ఇవీ చూడండి: రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ