తెలంగాణ

telangana

ఒకరోజు దీక్ష చేపట్టిన సీపీఐ నేత మచ్చ శ్రీనివాస్​

సీపీఐ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర కౌన్సిల్​ సభ్యులు మచ్చ శ్రీనివాస్​ ఇంట్లో ఉపవాస దీక్ష చేపట్టారు. నిరుపేదలకు 7 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : May 4, 2020, 8:00 PM IST

Published : May 4, 2020, 8:00 PM IST

cpi leader macha srinivas protest in siddipet district
ఒకరోజు దీక్ష చేపట్టిన సీపీఐ నేత మచ్చ శ్రీనివాస్​

సీపీఐ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర కౌన్సిల్​ సభ్యులు మచ్చ శ్రీనివాస్​ ఇంట్లో ఉపవాస దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలకు 7 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే మొత్తం 12 డిమాండ్లతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తన ఇంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.
ఈ సందర్భంగా కార్మికులు, చేతి వృత్తి దారులు, ప్రైవేటు విద్య, వైద్యం, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details