తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2019, 2:12 PM IST

ETV Bharat / state

సంగారెడ్డిలో అనారోగ్యంతో ఆర్టీసీ కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుడు అనారోగ్యంతో మరణించాడు. ఆర్టీసీ కార్మికులు నివాళులు అర్పించారు.

సంగారెడ్డిలో అనారోగ్యంతో ఆర్టీసీ కార్మికుడు మృతి

సంగారెడ్డిలో అనారోగ్యంతో ఆర్టీసీ కార్మికుడు మృతి
సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుడు లక్ష్మయ్య (55) అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంత కాలంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా లక్ష్మయ్య.. ఇవాళ తుది శ్వాస విడిచాడు. లక్ష్మయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంగారెడ్డి డిపో ఆర్టీసీ కార్మికులు లక్ష్మయ్యకు నివాళులు అర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details