తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. .. తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.

By

Published : Aug 9, 2019, 1:34 PM IST

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ


ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి గిరిజన బాలుర వసతిగృహం వరకు ప్రదర్శన చేపట్టారు. జై బంజారా.. జై జై బంజారా అంటూ నినాదాలు చేశారు. గిరిజన పంచాయతీలకు ప్రత్యేక నిధులు.. తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం వసతిగృహంలో విద్యార్థులతో కలిసి సంబురాలు నిర్వహించారు.

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details