తెలంగాణ

telangana

ETV Bharat / state

"దిల్లీ మెడలు వంచే సత్తా కేసీఆర్​దే"

రోజురోజుకు మోదీ గ్రాఫ్ పడిపోతుందని జహీరాబాద్ సభలో కేటీఆర్ ఆరోపించారు. దిల్లీలో భాజపా, కాంగ్రెస్​ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని విమర్శించారు.

By

Published : Mar 13, 2019, 3:18 PM IST

Updated : Mar 13, 2019, 6:38 PM IST

మోదీపై విమర్శలు చేస్తున్న కేటీఆర్

2014 ఎన్నికల్లో 280కి పైగా సీట్లు సాధించిన భాజపాకు ఈసారి150 స్థానాలుకూడా రావనితెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శించారు. రాహుల్​ నాయకత్వంలో కాంగ్రెస్​ కూడా ఏ మాత్రం పుంజుకోలేదన్నారు. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన సత్తా సీఎం కేసీఆర్​దని... అలాంటి ముఖ్యమంత్రికి 16 మంది ఎంపీలను ఇస్తే...ప్రాజెక్టులకుజాతీయ హోదా తెస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మోదీపై విమర్శలు చేస్తున్న కేటీఆర్
Last Updated : Mar 13, 2019, 6:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details