తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తికమాసం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్​ నగర శివారులోని ఘాటుపల్లిలో గల వీరహనుమాన్​ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి జ్యోతులు వెలిగించారు.

By

Published : Nov 12, 2019, 7:11 PM IST

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తికమాసాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్​ నగర శివారు మహేశ్వరం మండలం ఘాటుపల్లిలో వీరహనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన వధూవరులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు వెలిగించారు.

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details