తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్.

By

Published : Sep 6, 2019, 5:33 PM IST

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాహుల్ అన్నారు. వేములవాడ పట్టణంలోని గుడి చెరువులో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లు.. తీసుకున్న భద్రతా చర్యలు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటరమణ, సీఐ వెంకట స్వామి ఉన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details