తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాలెట్ బాక్సులపై పటిష్ఠ నిఘా

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పటిష్ఠ బందోబస్తు మధ్య అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేశారు.

By

Published : May 11, 2019, 12:16 PM IST

పటిష్ఠ నిఘా

నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. బోధన్​లోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బాక్సులను భద్రపరిచారు. కళాశాల ప్రాగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రతి గది వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో వున్నారు.

పటిష్ఠ నిఘా

ABOUT THE AUTHOR

...view details