తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న పోలీసులు

బోధన్ డివిజన్​లో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఓటర్లుకు ఇబ్బంది కలగుకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

By

Published : May 10, 2019, 1:18 PM IST

ప్రశాంతంగా పోలింగ్

నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్​లో ప్రాదేశిక ఎన్నికలు రెండో విడత ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 8 మండలాల్లోని 8 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారు.

ప్రశాంతంగా పోలింగ్

ABOUT THE AUTHOR

...view details