తెలంగాణ

telangana

ETV Bharat / state

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

నిర్మల్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

By

Published : Nov 14, 2019, 2:33 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను చర్చలకు పిలవాలంటూ డిమాండ్ చేశారు. సుమారు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి కాన్వాయి రావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details