తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాలెట్​ పత్రాలు పరిశీలించిన జేసీ

జిల్లా, మండల పరిషత్​ తొలి విడత ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. నిర్మల్​ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో జేసీ భాస్కర్​ బ్యాలెట్​ పత్రాలు పరిశీలించారు.

By

Published : May 1, 2019, 5:23 PM IST

బ్యాలెట్​ పత్రాలు పరిశీలిస్తున్న జేసీ

ప్రాదేశిక ఎన్నికల మొదటి దశ పోలింగ్​ నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. నిర్మల్ కలెక్టర్​ కార్యాలయంలో జేసీ భాస్కర్​ పెంబి, ఖానాపూర్​ మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్​ పత్రాలు పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

బ్యాలెట్​ పత్రాలు పరిశీలించిన జేసీ
ఇవీ చూడండి:చిల్లర రాజకీయాలు చేయొద్దు: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details