నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. శ్రావణ శుక్రవారం కావడం వల్ల మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు చేసిన వారికి స్వయంగా వరలక్ష్మి తమ ఇంటికి చేరుతుందని భక్తుల నమ్మకం. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నారాయణపేట జిల్లాలో వరలక్ష్మి పూజలు
శ్రావణ శుక్రవారం సందర్భంగా నారాయణపేట జిల్లాలో మహిళలు సామూహిక వరలక్ష్మి వత్రాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు.
వరలక్ష్మి పూజలు