తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేటలో 'ఒట్టేసి ఓటేద్దాం' వినూత్న కార్యక్రమం

ఓటింగ్​ శాతం పెంచేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒట్టేసి ఓటేద్దామని ర్యాలీ నిర్వహించారు.

By

Published : Mar 20, 2019, 11:05 PM IST

మహిళలతో కలెక్టర్​

నారాయణపేట జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, అశావర్కర్లు ఒట్టేసి ఓటేద్దామని ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.


ప్రతి ఒక్కరు ఓటేయాలి

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్​ ఎస్​. వెంకటరావు హాజరయ్యయారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ రఘువీరా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ముగిసిన మండలి ఎన్నికల ప్రచారం.. 22న పోలింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details