తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడపల్లి చెక్​పోస్టు వద్ద భద్రత కట్టుదిట్టం

ఏపీలో కరోనా పాజిటివ్​ కేసులు పెరగడం వల్ల నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.

By

Published : May 12, 2020, 4:21 PM IST

Nalgonda District latest news
Nalgonda District latest news

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు పెరగడం వల్ల... తెలంగాణ సరిహద్దు అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, కమిషనర్ పాస్​లు ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మెుదటగా వారి పేర్లు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు.

రోజు 150 నుంచి 200 మంది సొంత వాహనాలలో ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి సరిహద్దు ద్వారా వస్తున్నారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details