తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట జూనియర్​ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుచేయాలని, అధ్యాపకులను నియమించాలంటూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

By

Published : Jul 23, 2019, 7:41 PM IST

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించాలని, మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ఆర్డివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details