తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

నాగర్​కర్నూల్​ జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియం ప్రారంభమైంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

By

Published : Jun 4, 2019, 10:31 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్​ బాక్స్​లను వేర్వేరుగా చేసి ఒక్కో బ్యాలెట్​లో 25 కట్టలుగా విభజించారు. అనంతరం ఎంపీటీసీ పత్రాలను లెక్కిస్తున్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ, 212 ఎంపీటీసీ స్థానాలున్నాయి. రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఒక ఎంపీటీసీ స్థానం రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మిగిలిన 209 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details