తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రచారంలో బిజీబిజీ... ఓటర్లతో ముఖాముఖి...

మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉదయ నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. మొదట హెచ్​ఎంటీ గ్రౌండ్స్​లో పర్యటించి... అనంతరం జీడిమెట్ల పరిధిలోని ఐడీపీఎల్ రైతుబజార్ వద్ద ప్రచారం చేశారు.

By

Published : Mar 27, 2019, 10:08 AM IST

Updated : Mar 27, 2019, 12:44 PM IST

రేవంత్ ప్రచారం

రేవంత్ ప్రచారం
జీడిమెట్ల పరిధిలోని ఐడీపీఎల్ రైతుబజార్ వద్ద మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Mar 27, 2019, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details