ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వంతోనే ముందస్తు ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉండి 18 జడ్పీటీసీ స్థానాలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ప్రధాన కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జిల్లాలోని 18 జడ్పీటీసీ స్థానాల్లో తెరాసను గెలిపించినందుకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : పద్మా దేవేందర్ రెడ్డి