తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​లో క్లీనిక్‌లను తనిఖీ చేసిన డీఎమ్​హెచ్​ఓ

నర్సాపూర్​లో క్లీనిక్​లను జిల్లా డీఎమ్​హెచ్​ఓ తనిఖీ చేశారు. ఆర్​ఎంపీలు నిర్వహిస్తున్న కేంద్రాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేయరాదని హెచ్చరించారు.

By

Published : May 6, 2019, 8:30 PM IST

క్లీనిక్‌లను తనిఖీ చేసిన డీఎమ్​హెచ్​ఓ

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్‌లను డీఎమ్​హెచ్​ఓ తనిఖీ చేశారు. ఏమేరకు వైద్యం చేస్తున్నారని పరిశీలించారు. కార్పోరేటు అసుపత్రుల వలే నిర్వహిస్తున్న వారికి పలు సూచనలు చేశారు. అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేయరాదని హెచ్చరించారు. ఇప్పటివరకు పలుమార్లు సూచించిన నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. త్వరలో మరోకసారి బృందాలుగా వచ్చి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.

క్లీనిక్‌లను తనిఖీ చేసిన డీఎమ్​హెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details