తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో భాజపా ద్విచక్రవాహన ర్యాలీ

కేంద్రంలో భాజపా అఖండ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నాయకులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కార్యకర్తులు మంచిర్యాలలో ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు.

By

Published : May 24, 2019, 11:26 AM IST

భాజపా ద్విచక్రవాహన ర్యాలీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, కాల్ టెక్స్ ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. తెలంగాణలోను నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భాజపా ద్విచక్రవాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details