తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను సైతం' సుమ సాహసం చూడండి

గ్రామ ప్రజలు తాగే నీళ్లు కలుషితం కాకూడదని బావిలో పడిన అడవి జంతువు కళేబరాన్ని తాడు సహాయంతో  తొలగించారు సుమ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు. ఆమె సాహసం చూసి జనాలు ఆశ్చర్యపోయారు.

By

Published : Mar 10, 2019, 9:50 AM IST

Updated : Mar 10, 2019, 9:55 AM IST

నక్క కళేబరాన్ని తొలగిస్తోన్న సుమ

నడుముకి తాడు కట్టుకొని బావిలోకి దిగి, కళేబరాన్ని తొలగించిన ధీర వనిత
మహబూబాబాద్ జిల్లా బేతోలు గ్రామంలోని మంచి నీటి బావిలో పడిన నక్క రెండు రోజులుగా నరకయాతన అనుభవించింది. ఫోన్ ద్వారాసమాచారాన్ని 'నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ' సభ్యురాలు సుమకు అందించారు.

ముూగ జీవాలను కాపాడాలి

వెంటనే సుమబేతోల్ గ్రామంలోని బావి వద్దకు చేరుకొని పరిశీలించారు. అప్పటికే చనిపోయి నీటిపై తేలుతున్న నక్క కళేబరం కనిపించింది. నడుముకి తాడు కట్టుకొని సుమారు 42 అడుగులలోతు గల బావిలోకి దిగి, కళేబరాన్ని తొలగించారు. మూగజీవి ప్రాణాలు కాపాడలేకపోయినమున్సిపాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి :చంద్రబాబు చిక్కడు దొరకడు

Last Updated : Mar 10, 2019, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details