తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2019, 3:20 PM IST

ETV Bharat / state

ఎర్రబెల్లి దయాకర్​ రావు సమక్షంలో గులాబీ గూటికి

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో పలువురు సర్పంచులు తెరాస పార్టీలో చేరారు. పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

గ్రామాభివృద్ధే ధ్యేయం

గ్రామాభివృద్ధే ధ్యేయం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సర్పంచులు తెరాసలో చేరారు.

జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతా..

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తానని, వరంగల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం

ABOUT THE AUTHOR

...view details