తెలంగాణ

telangana

ETV Bharat / state

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో  ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గ్రామాలలోని ఓటర్లు ఎండలను  లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By

Published : May 10, 2019, 6:16 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాలలోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

For All Latest Updates

TAGGED:

elelctions

ABOUT THE AUTHOR

...view details